హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు

 సిరా న్యూస్,న్యూఢిల్లీ;
చంద్రబాబు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.ఢిల్లీలోని జంతర్ మంతర్ లో అయన ధర్నా చేసారు. మేము అధికారంలో ఉన్నప్పుడు దాడులను ప్రోత్సహించలేదు. ‘ రెడ్ బుక్ ‘ లో భాగంగానే లోకేష్ ఇదంతా చేస్తున్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని అయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *