నందమూరులో నీట మునిగిన పంటపోలాలను పరిశీలించిన షర్మిల

 సిరా న్యూస్,తాడేపల్లిగూడెం;
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం,నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నడుంలోతు నీళ్లలో దిగి వినూత్నంగా నిరసనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *