సిరాన్యూస్,ఇంద్రవెల్లి
ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్ల పంపిణీ
* ఘనంగా ఇంద్రవెల్లిలో కేటీఆర్ జన్మదిన వేడుకలు
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మారుతి పటేల్ డోoగ్రే కాంప్లెక్ లో కేక్ కట్ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పార్టీ సీనియర్ నాయకులు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గణేష్ డోంగ్రే, మాజీ జిల్లా జెడ్పి కో ఆప్షన్ మేంబర్ ఆంజద్, మండల కో ఆప్షన్ మెంబర్ మీర్జా జిలానీ బేగ్, మాజీ ఎంపీటీసీ భీమ్ రావు, ఉప సర్పంచ్ గణేష్ తేహెర్, సోషల్ మీడియా కన్వీనర్ ధర్నె ధనరాజ్, మాజీ ఎంపీటీసీ విజయ్, యువ నాయకులు సుమిత్,దేవ్ సింగ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.