బ్రిటన్‌తో బంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..

ప్రధాని నరేంద్ర మోదీ
సిరా న్యూస్,ఢిల్లీ;
బ్రిటన్‌తో బంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నాం.బ్రిటన్‌తో దైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇరుదేశాలకు ప్రయోజనం చేకూర్చే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఎఫ్‌టీఏ, ఖరారు చేసుకోవాలనే బ్రిటన్‌ ఆకాంక్షను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. రెండురోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డేవిడ్‌ లామీ బుధవారం ప్రధాని మోదీని కలిశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *