Ratnakar Rao: పంచాయ‌తీ అధికారి రత్నాకర్ రావును సన్మానించిన బీజేపీ నాయకులు

సిరాన్యూస్,ఖానాపూర్ టౌన్
పంచాయ‌తీ అధికారి రత్నాకర్ రావును సన్మానించిన బీజేపీ నాయకులు

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రమోషన్ పై వచ్చిన మండల పంచాయతీ అధికారిగా రత్నాకర్ రావు ను శుక్రవారం బిజెపి నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పొద్దుటూరు గోపాల్ రెడ్డి, పదవీ విరమణ ఉపాధ్యాయులు తుమ్మనపల్లి వెంకటరమణ, ఎంఏ, వకీల్, పిల్లి శ్రీనివాస్, దొండి శ్రీకాంత్, సన్నిహితులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *