సిరా న్యూస్,నాంపల్లి
ఎస్సై శోభన్ బాబును సత్కరించిన ధర్మ సమాజ్ పార్టీ మండల నాయకులు
నాంపల్లి మండల ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన శోభన్ బాబును సోమవారం మండల ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకగా కలిశారు. అనంతరం ఎస్సైను శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సుధాకర్, కోకన్వీనర్ సురేష్, ప్రశాంత్ మహారాజు, గిరి రావణ్ రోహన్, నరందర్, రమేశ్, గోపి పాల్గొన్నారు.