సిరాన్యూస్, కడెం
నిరుపేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన వాల్గొ్ట్ కిషన్
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పని చేస్తున్న (జీవ శాస్త్రం ) ఉపాధ్యాయుడు వాల్గొ్ట్ కిషన్ మంగళవారం 10 మంది నిరుపేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. తమ స్వంత డబ్బులు తో జెడ్ పి ఎస్ ఎస్, లింగాపూర్ లోని 10 మంది నిరుపేద విద్యార్థుల కు స్టడీ మెటీరియల్ అందజేసిన వాల్గొ్ట్ కిషన్, టీచర్ ను పీజీ హెచ్ఎం బి ,వెంకటరమణ, కడం మాజీ జెడ్పిటిసి పి. శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ పి . రాజేశ్వర్ రెడ్డి, ఆకుల లచ్చన్న, గ్రామస్థులు అభినందించారు. ఈకార్యక్రమం లో పీజీ హెచ్ఎం బి. వెంకటరమణ, కె. భూమేశ్వర్, ఎస్. బాలాజి, టీచర్లు ఎంపీపీ ఎస్, లింగాపూర్ ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం, జి,నర్సయ్య లు పాల్గొన్నారు.