సిరాన్యూస్, బోథ్
జిల్లా జడ్జిని కలిసిన బోథ్ పీపీ పంద్రం శంకర్
ఆదిలాబాద్ జిల్లా జడ్జి కె. ప్రభాకర్ రావును మంగళవారం బోథ్ పీపీ పంద్రం శంకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జికి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం కోర్టుకు సంబంధించిన పలు విషయాలను చర్చించారు.