సిరాన్యూస్, బోథ్
వికలాంగులకు బస్సు పాస్ల జారీ: కంట్రోలర్ మల్లెపూలు సుదర్శన్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని బస్టాండ్లో ఆర్టీసీ అధికారులు గురువారం వికలాంగులకు బస్సు పాసులు జారీ చేశారు. ఈ సందర్భంగా కంట్రోలర్ మల్లెపూలు సుదర్శన్ మాట్లాడుతూ వికలాంగులు ఆదిలాబాద్ డిపోలో బస్సు పాస్లు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది సర్వేజ్ షేక్,మహబూబ్, రాజేశ్వర్, నారాయణ , సామాజిక సేవకుడు చెక్కులవారు వెంకటేష్, షేక్ అలీ, సొసైటీ అధ్యక్షులు అనిల్ కుమార్ పాల్గొన్నారు