సిరాన్యూస్, నాంపల్లి
రాందాస్ తండాల్లో ఘనంగా సీత్లా భవాని పండుగ
గిరిజనులు ప్రతి ఏటా పెద్దపుశాల కార్తెలో నిర్వహించుకునే సీత్లాభవాని పండుగను నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని రాందాస్ తండా గ్రామం పంచాయతీ పరిధిలో స్థానికులు గిరిజనులు భక్తి శ్రద్ధలతో గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహిళలు డిజే సప్పుల మధ్యల బోనాలు అమ్మవారి కి నైవేద్యం, కట్న కానుకలు సమర్పించారు . తరువాత దేవుని ఆశీర్వా దలు పొందారు.ఈ కార్యక్రమంలో ఆలయ పూజరి మేఘవత్, హనుమాన్ నాయక్,రమేష్ భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.