Principal Umesh Rao: మానవ మనుగడ కోసం చెట్లను రక్షించండి:ప్రిన్సిపాల్ ఉమేష్ రావు

సిరాన్యూస్‌, బోథ్‌
మానవ మనుగడ కోసం చెట్లను రక్షించండి:ప్రిన్సిపాల్ ఉమేష్ రావు

మానవ మనబడి కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ఉమేష్ రావు, పక్షి ప్రేమికుడు జక్కుల వెంకటేశ్ పేర్కొన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా బోధ్‌ ఆదర్శ పాఠశాలలో మొక్కలు నాటారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముందు తరాల వారి కోసం మొక్కలను నాటాలని వాటిని రక్షించాలని కోరారు. కార్యక్రమంలో ప్రకృతి ప్రేమికుడు షేక్ అలీ, రామోజీ, రాజు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *