సిరాన్యూస్,ఓదెల
రాజకొమురయ్య చూపు సజీవం: సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారినేత
* నేత్రదానంతో ఇద్దరికి చూపు
* అభినందించిన సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు
* నేత్రాలను సేకరించిన ఎల్విపి టెక్నీషియన్ గాజుల సతీష్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామనివాసి అయిన రాజకొమురయ్య మంగళవారం మృతి చెందడం జరిగింది.వారి కుటుంబ సభ్యులకు సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారినేత నేత్రదానంపై అవగాహన కల్పించగా ఒప్పుక కరీంనగర్ ఎల్విపి టెక్నీషియన్ గాజుల సతీష్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఎల్విపి ఐ బ్యాంక్ పంపడం జరిగింది.ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన భార్య దేవేంద్ర , కుమారులు కోడండ్లు భారత్,శైలజ..అనీల్,కావేరి కు , సహకరించిన మడక మాజీ సర్పంచ్ మేడగోని కొమురయ్య,సాగల జగదీశ్ దాసరి.శంకర్ లకు, ఓదెల ప్రతినిధులు క్యాతం మల్లేశం , అల్లం.సతీష్ ,క్యాతం వెంకటేశ్వర్లు, డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు,మేరుగు సారంగం .అలాగే సమాజహితం కోరి నేత్రదానం చేసిన కుటుంబానికి సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి, ముఖ్య సలహాదారులు నూక రమేష్, గౌరవ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, ప్రచార కార్యదర్శి వాసు , పృథ్విరాజ్, నరహరి, లగిశెట్టి చంద్రమౌళి, బంధు మిత్రులు అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.