భారీ వర్షానికి రోడ్డు జలమయం

సిరా న్యూస్,కడప;
కడప నగరంలో మంగళవారం నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లు మొత్తం జలమయం అయ్యాయి. దాంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టిసీ బస్టాండ్ లో వర్షం నీరు నిలబడిపోవడంతో ప్రయాణికులు బస్సులు ఎక్కడడానికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిసారి వర్షం పడితే ఇదే పరిస్థితి ఎదురవుతుందని వాహనదారులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా సమస్య ఎప్పుడు తీరుతుందని ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *