సిరాన్యూస్, బజార్హత్నూర్
డిప్యూటీ సీఎం కలిసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామానికి వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు.