Outsourcing Employees meet Uttam: ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పునరుద్ధరించాలి..

సిరా న్యూస్, సూర్యాపేట:

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పునరుద్ధరించాలి..

సిరా న్యూస్, హైదరబాద్‌: తమను వెంటనే క్రమ బద్ధీకరించాలని హౌసింగ్‌ బోర్డ్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కోరారు. ఆదివారం ఈ మేరకు వారు రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ బాధలను మంత్రితో మొరపెట్టుకున్నారు. కాగా సానుకూలంగా స్పందించిన మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సమస్య పరిష్కారానికి కృషీ చేస్తానని వారికి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *