రైతుపై ఎలుగుంట్ల దాడి…తీవ్ర గాయాలు

సిరా న్యూస్,కళ్యాణదుర్గం;
కళ్యాణదుర్గం మండలం, ఉప్పు వంక గ్రామం లోని అటవీ ప్రాంతం వద్ద రైతు పై రెండు ఎలుగుబంట్లు దాడి చేసాయి. ఈ దాడిలో రామన్న అనే రైతు తీవ్రంగా గాయపడ్డాడు. తన పొలం లో వ్యవసాయ పనులకు పోతున్న రామన్న పై రెండు ఎలుగుబంట్లు దాడి చెయడం తో రామన్న తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *