సిరా న్యూస్ ,గుడిహత్నూర్:
అప్కం కుటుంబాన్ని పరామర్శించిన నరేష్ జాదవ్..
గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామానికి చెందిన మాజీ సొసైటీ డైరెక్టర్ సీనియర్ నాయకులు ఆప్కం స్వామి , పోచ్చన్న వల్ల నానమ్మ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఇట్టి విషయం తెలుసుకొని వారి ఇంటికి వెల్లి పరామర్శించిన ఆదిలాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్ డా. నరేష్ జాదవ్.ఆ కుటుబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారితో పాటు గుడి హత్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్యాల కరుణాకర్ , కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అరిఫ్ ఖాన్ , మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పవర్ రాజు, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సలీం, నాయకులు హైమద్, కొట్నాక్ రమేష్ , తదితరులు పాల్గొన్నారు