విద్యుత్ షాక్ తో ఒరిస్సా యువకుడు మృతి

సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా మధిరలో పేరడైజ్ రెస్టారెంట్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రెస్టారెంట్లో పని చేస్తున్న ఒరిస్సా కు చెందిన యువకుడు షేఫ్ నిజాముద్దీన్ ( 22 ) అక్కడికక్కడే మృతి చెందాడు. ఫ్రిజ్లో ఆహార పదార్థాలు తీసేటప్పుడు ఫ్రిడ్జ్ విద్యుత్ షాక్ కు గురై యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *