సిరా న్యూస్ , ఆదిలాబాద్ :
కమాండ్ వ్యాన్ డికొని ఒక్కరికి తీవ్రగాయాలు
మావల గ్రామప్రాంతంలో గల వైకుంఠధామం దగ్గర స్కూటీ (TS 01EQ8313)పైన పాలు అమ్మడానికి వెళ్తున్నన ఎంబడి వంశీ వయస్సు (23 )వెనుక నుంచి కమాండర్ వ్యాన్ వచ్చి బలంగా గుద్దడంతో స్కూటీ విధ్యుత్ స్థంబాలకి ఢీ కొట్టింది . గాయలు కావటంతో వెంటనే ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రిలో తరలించారు . ఈ సమాచారం అందుకున్న పోలీసులకు వెంటనే వచ్చి ధర్యాప్తు చేసి కేసు నమోదు చెయ్యడం జరిగింది.