సిరా న్యూస్,నల్గోండ;
ఆన్ లైన్ బెట్టింగ్ వ్యసనం ఒకయువకుడి ప్రాణాలు బలి తీసుకుంది. నల్గొండ నెహ్రూ నగర్ కు చెందిన సాయికుమార్ (28) హలియా వద్ద సాగర్ ఎడమ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఆన్ లైన్ బెట్టింగ్ లో రూ 2 కోట్లు నష్టపోయాడు. అప్పులు తీర్చే మార్గం తెలియక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.