సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయాన్నే వర్షం దంచి కొట్టింది.దాంతో పలు బస్తీలు నీట మునిగాయి. ముషీరాబాద్ లోని రామ్ నగర్, పార్సిగుట్ట, బౌద్ధ నగర్, గంగపుత్ర కాలనీ పల లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. భారీ వర్షం కారణంగా కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. వాహనదారులు వాహనాలు ఆపీ ప్రయత్నం చేసిన నీటిలో ఒ కరు మృతి చెందారు .