మావోయిస్టుల కాల్పుల్లో ఏఎస్ఐ మృతి

సిరా న్యూస్,బనగానపల్లె;
కోవెలకుంట్ల మండలం వెలగటూరు గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి సిఆర్పిఎఫ్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు.. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందారు.సోమవారం స్వగ్రామమైన వెలగటూరులో లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *