సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మీర్జoపేట గ్రామానికి చెందిన గోపు మల్లయ్య, ఉయ్యాల లచ్చమ్మ, కొప్పుల దిలీప్ లు ఇటీవల మృతి చెందారు.ఈవిషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్ బుధవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాజనవేన సదయ్య, మాజీ ఎంపీటీసి పోశాల సదానందంగౌడ్, మాజీ ఎంపీటీసీ మొగిలి సదానందం, మాజీ సర్పంచ్ ఓరుగంటి కొమురయ్య, రామిడి తిరుపతి రెడ్డి, పోల్సని సునీల్ రావు, ఉయ్యాల రవీందర్, బుర్కా శ్రీను, ఉయ్యాల పోచాలు, పుప్పాల రవి, కొప్పుల సత్యం, ఉయ్యాల వైకుంఠం, ఉయ్యాల సదయ్య, ఉయ్యాల పోచాలు(లింగయ్య), ఉయ్యాల నర్సయ్య, పుల్లూరి సాగర్, ఉయ్యాల భాస్కర్, తిప్పని సదయ్య , కేక్కర్లా వీరేశం, బుర్కా సునీకర్, బద్రి పుల్లూరి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.