పార్వతీపురంలో భారీ వర్షం

సిరా న్యూస్,పార్వతీపురం మన్యం;
పార్వతీపురంలొ బుధవారం రాత్రి కురిసిన భారీవర్షానికి పార్వతీపురం నలుమూలలు జలమయం అయ్యాయి. గణేష్ నగర్, శివారు కాలనీ లు, లోతట్టు ప్రాంతాల ల్లో వరద నీరుచేరింది. దాంతో స్థానికులు ఎదుర్కుంటున్నారు. పలు ప్రైవేటు పాఠశాల కు వెళ్లే మార్గంలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో విద్యార్థులకు అవస్థలు తప్పలేదు. పార్వతీపురం మండలం సాకి గెడ్డ వంతెన పై నుంచి ప్రమాదకరం గా వరద నీరు పారుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *