సిరాన్యూస్, సైదాపూర్:
సైదాపూర్ మండల పంచాయతీ కార్యదర్శల సంఘం అధ్యక్షుడిగా ఏం.స్వామి
సైదాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి,పంచాయతీ అధికారుల సమక్షంలో మండల పంచాయతీ కార్యదర్శుల సంఘాన్ని గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఏం.స్వామి, ఉపాధ్యక్షులుగా రజిత, ప్రధాన కార్యదర్శిగా వెంకటరమణ, జాయింట్ సెక్రెటరీగా ఉదయ్ కిరణ్, కోశాధికారిగా ఎన్. సందీప్, ఆర్గనైజర్ సెక్రటరీగా రాజేందర్, కార్యవర్గ సభ్యులుగా నౌషినాజద్, వెంకటేష్, రాజు, రాజేశ్వరరావు, హరీష్, కొండాల్ రెడ్డి నియమితులయ్యారు.