నవవధువు ఆత్మహత్య

సిరా న్యూస్,మేడ్చల్;
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రిక్షా పుల్లర్ కాలనీలో మనీషా(27) అనే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. అల్వాల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న శేఖర్,మనీషాని ప్రేమించి, పెద్దల అనుమతితో జులై 10వ తేదీన ఆర్యసమాజ్ లో వివాహం చేసుకున్నాడు. పెళ్లికి ముందే మరో యువతితో భర్త శేఖర్ కు సంబంధంవుందని మృతురాలి బంధవుల ఆరోపణ. , అత్తగారింటి వరకట్న వేధింపులు తాళలేక ఈ నెల 11వ తేదీన మనీషా యాసిడ్ తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *