బోయిన్ పల్లి లో భారీగా డ్రగ్స్ పట్టివేత

సిరా న్యూస్,సికింద్రాబాద్;
బోయిన్ పల్లి లో భారీగా డ్రగ్స్ పట్టివేసారు. 8.5 కోట్ల విలువైన అఫిడమిన్ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో ముగ్గురు అరెస్ట్ చేసారు. మాదకద్రవ్యాలను క్జైలో వాహనంలో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *