విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు.

సిరా న్యూస్,అమరావతి;
నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత 3 రోజులుగా విద్యార్థులు పెద్దఎత్తున అనారోగ్యానికి గురయ్యారన్న వార్త నన్ను ఆందోళనకు గురిచేసిందని మంత్రి లోకేష్అన్నారుజ దీనిపై తక్షణమే స్పందించి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను అదేశించాను. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. ఇటువంటివి పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అధికారుల పై ఉందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *