శ్రీశైలం గ్రామంలో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం

ఒకరోజు ముందే పంపిణీ చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్న పింఛన్ దారులు
సిరా న్యూస్,శ్రీశైలం;

శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాల మేరకు శ్రీశైలం గ్రామములో జోరు వర్షం కురుస్తున్న కూడ ఇంటింటికి వెళ్లి సామజిక పెన్షన్స్ పంపిణి చేయడం జరిగింది. రేపు ఒకటవ తేదీ సెలవు కారణంగా ఒక రోజు ముందే ఈ ఫించన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒకరోజు ముందే పంపిణీ చేయడంతో పింఛన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమం లో క్లస్టర్ ఇంచార్జ్ శ్రీనివాస రెడ్డి, యూనిట్ ఇంచార్జి రమణ, ఐటీడీపి రాజు,బూత్ కన్వీనర్లు, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలుపాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *