జగన్ నిర్లక్ష్యానికి గురయిన బుడమేరు

 సిరా న్యూస్,విజయవాడ;
జగన్ నిర్లక్ష్యానికి అమరావతి, పోల వరంతోపాటు బుడమేరు కూడా గురైందని మంత్రి నిమ్మల రామానా యుడు మండిపడ్డారు. విజయ వాడ సింగ్ నగర్ ను వరద చుట్టూ ముట్టడానికి కారణం జగనేనని మండిపడ్డారు.అర్ధరాత్రి భారీ వర్షం, ఉదృత గాలి వీస్తున్న నిద్రాహారాలు సైతం మాని బుడమేరు గండ్ల పూడి క పనుల్లో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల నిమగ్నమయ్యారు. పనులకు ఎక్కడ ఆటంకం కలగ కుండా అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజాము వరకు జోరున వానలోనే తడుస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *