యువత క్రిడల్లో రాణించాలి ఎమ్మెల్యే పాయల్ శంకర్..

సిరా న్యూస్,ఆదిలాబాద్ :

యువత క్రిడల్లో రాణించాలి ఎమ్మెల్యే పాయల్ శంకర్..

నేటి యువత క్రిడాల్లో రాణించాలని పాయల్ శంకర్  అన్నారు.స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్యభట్టా ఉన్నత పాఠశాలలో జోనల్ లెవల్  కబడ్డీ పోటీలసెలెక్షన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిధిగా అయినా హాజరు అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ యువ క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి కబడ్డీ అసోసియేషన్ సభ్యులు, ఆర్యభట్టా స్కూల్ కరెస్పాన్డెంట్ పాల్గొన్నారు క్రిడాకారులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *