సిరాన్యూస్, కుందుర్పి
మండ్లి చెరువులో కంప చెట్లు వేలం పాట
కుందుర్పి మండల కేంద్రం మండ్లి చెరువులో వేపుగా పెరిగినటువంటి జాలి మాండ్లను (జాలి కాలుప)ను, చెరువు కట్ట కింద ఎండిపోయిన చింత మాండ్లను వేలంపాట వేయుటకు కుందుర్పి గ్రామ సర్పంచ్ మారుతీశ్వరి రామమూర్తిఛ గ్రామ పెద్దల సమక్షంలో వేలంపాట వేయుటకు తీర్మానించారు. యావన్మంది కుందుర్పి గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు రామస్వామి, ఆలయ ప్రాంగణంలో జరగబోయే ఈ వేలంపాట కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని కోరారు.