సిరా న్యూస్,అంబేద్కర్ కోనసీమ;
కొత్తపేట మండలం పలివెల మెయిన్ రోడ్ లో పీజీ కాలేజీ సమీపంలో రెండు ఇల్లు చోరీకి గురైయాయి. మంగళవారం రాత్రి దొంగలు ఆ ఇళ్లనుంచి రెండు లక్షల నగదు దొంగిలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు