ఆసుపత్రిలో రోగి మృతి…బంధువుల అందోళన

సిరా న్యూస్,రంగారెడ్డి;
శంషాబాద్ లోని సన్ రైస్ హాస్పిటల్ లో రోగి మృతి అందోళనకు దిగారు. నిర్మల అనే మహిళ చికిత్సకోసం హస్పటల్ లో అడ్మిట్ అయింది. రెండు రోజులుగా హస్పటల్ లో అడ్మిట్ గా ఉన్న మహిళ గతఅర్థరాత్రి మృతి చెందింది. డాక్టర్ ల నిర్లక్ష్యంతో మృతి చెందిందని బంధువులు అందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ హస్పటల్ వద్ద అందోళన చేయడంతో పోలీసుల రంగప్రవేశం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *