సిరాన్యూస్, ఆదిలాబాద్:
సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చెయ్యాలి. పి డి ఎస్ యూ
తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలలో నడుపుతున్న సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయాలనీ.ప్రభుత్వ డిగ్రీ,పీజీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలనీ.పీజీ కౌన్సిలింగ్ తర్వత వివిధ కాలేజీల్లో మిగిలిపోతున్న పీజీ అడ్మిషన్లను ప్రత్యేక కౌన్సిలింగ్ ద్వారా నింపాలని కోరుతూ. బుధవారం నాడు సెక్రటేరియట్ లోని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం కలిసి వినతి పత్రాన్ని అందించిన పి డి ఎస్ యూ రాష్ట్ర అధ్యక్షడు పి.మహేష్, ప్రధాన కార్యదర్శులు ఎస్.వి.శ్రీకాంత్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేశ్వర్,రాష్ట్ర సహాయ కార్యదర్శిలు మస్తాన్,వినోద్ తదితరులు పాల్గొన్నారు..