వైద్య పరీక్షలకోసం ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత

సిరా న్యూస్,హైదరాబాద్;
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. మంగళవారం ఉదయం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో ఆమె చేరారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైలు లో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు , తీవ్ర జ్వరంతో ఆమె పలు సార్లు తీవ్ర అనారోగ్యానికి గురైనవిషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *