షర్మిల కాంగ్రెస్ లో కి వస్తే ఆహ్వానిస్తాం

గిడుగు రుద్రరాజు
సిరా న్యూస్,విజయవాడ;
ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిలను అధిష్ఠానం నియమిస్తుందని వస్తోన్న వార్తలపై ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు స్పందించారు. ‘ఈ వార్తలపై నాకు సమాచారం లేదు. టెక్నికల్గా ఆమె తెలంగాణకుచెందినవారు. ఏపీ కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తాం. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై సమావేశం ఉంది. పార్టీ బలోపేతంపై చర్చ జరగనుంది’ అనిపేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *