సిరా న్యూస్,ఏలూరు;
నూతన సంవత్సరం సందర్భంగా ఏలూరు ఆర్డీవో ఎస్.కె ఖాజావలి ని పెదవేగి మండల తాసిల్దార్ నల్లమెల్లి నాగరాజు, సిబ్బంది కలసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఆర్డీవో ఖాజావలి మాట్లాడుతూ గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ప్రజలకు , అధికారులకు మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలియజేశారు