మొక్కలతో నూతన యేడాదికి స్వాగతం

సిరా న్యూస్,రాజమండ్రి;
నూతన సంవత్సరానికి రాజమహేంద్రవరంలో నేచురల్ గా గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.కడియంలో ఓ నర్సరీ యజమాని తనకు నచ్చినట్లు న్యూయర్ ని తన మొక్కలను పెంచాడు.తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు ఈ స్వాగతి ఏర్పాట్లులో ప్రతి ఏటా పై చేయి నిలుపుకుంటారు. వేలాది స్వదేశీ,విదేశీ మొక్కలతో పదుల సంఖ్యలో కూలీలు గత వారం రోజులుగా శ్రమించి వీటిని తీర్చిదిద్దారు. నర్సరీలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మొక్కలతో ఈ అయోధ్య రామాలయాన్ని ఎంతో అద్భుతంగా రూపొందించారు. సుమారు 60 వేల మొక్కలు ఈ అయోధ్య రామాలయ నమూనాకు వాడారు. అయోధ్య రామ మందిరం ప్రాధాన్యతను చాటి చెప్పే విధంగా ఈ కూర్పును చేశారట. అంతే కాదు న్యూయర్ విషెస్ కూడా చక్కగా మొక్కలను పెంచి ఆ మొక్కలను ఆకర్షనీయంగా చేశారు. ఈ ఏడాది చారిత్రక ఘట్టం 2024 నుంచి అయోధ్య రామయ్య భక్తుల నుంచి భక్తుల పూజలు అందుకోబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *