లారీ ప్రమాదంలోడ్రైవర్ మృతి

 సిరా న్యూస్,నెల్లూరు;
వెంకటగిరి కాంపాళ్లెం రాపురు క్రాస్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనక నుండి ఉల్లిపాయల లోడుతో తిరుపతి వైపు వెళ్తున్న మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో క్యాబిన్ లొనే ఇరుక్కుని డ్రైవర్ మృతి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు జేసిబిల సాయంతో డ్రైవర్ మృతదేహాన్ని బయటికి తీసారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *