సిరా న్యూస్,బెంగళూరు;
కర్ణాటకకు చెందిన ఓ క్రిస్టియన్ కుటుంబం తిరిగి హిందు మతంలోకి వచ్చారు. సైదాబాద్ ఆర్య సమాజం వేదిక మీద హరికృష్ణ ఆర్య సమక్షంలో మోహనా చంద్రన్ తన ఆరుగురి సంతానంతో తిరిగి హిందు మతం స్వీకరించారు. మొదట శుద్ధి హోమం నిర్వహించి, గాయత్రి మంత్ర జపంతో అనంతరం హిందు మతంలోకి వచ్చిన్నట్లు హరికృష్ణ ఆర్య తెలిపారు
=====