తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతన్న

 సిరా న్యూస్,నిర్మల్;
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పట్టణ ప్రధాన రహరిపై బైఠాయించి రాస్తారోకో చేస్తున్న బాధిత రైతులు..స్తంభించిన రాకపోకలకు అకాల వర్షాలతో మా ధాన్యమంతా తడిచిపోవడంతో ఇక్కడ కొనుగోలు కేంద్రంలో తరించిన ధాన్యాన్ని కొనడం లేదు. 6 గాలలు కష్టపడి ధాన్యాన్నికొస్తే ఇక్కడ మార్కెట్ యార్డ్ సిబ్బంది కొనడం లేదు గతంలో మేము ధాన్యాన్ని ఆరబెట్టే సమయంలో వర్షాల రక్షణ కోసమే తాడిపత్రిలో అధికారులు ఎవరూ స్పందించలేదు. కానీ ఇప్పుడు ధాన్యాన్ని మాత్రం కావడం లేదు. కలెక్టర్ వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కోత విధించకుండా ధాన్యాన్ని కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి
==========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *