సిరా న్యూస్,విజయనగరం;
విజయనగరం జిల్లా గుర్ల మండలం కొండ గండ్రెడు గ్రామంలో భార్యను భర్త మునకాల సత్యం(50) హత్య చేసాడు. తాగిన మైకంలో సత్యం భార్య మునకాల లక్ష్మి తలపై కర్రతో గట్టిగా కొట్టాడు. దాంతో మునకాల లక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ కలహాలే కారణమని గ్రామస్థులు అంటున్నారు..