సిరా న్యూస్,తాడేపల్లిగూడెం;
తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో ప్రమాదానికి గురై అక్కడే యువకుడు మృతి చెందాడు. ధవలేశ్వరం నివాసం చెప్తున్న ఇతను ధవలేశ్వరం నుంచి విజయవాడ వెళుతుండగా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో మంచినీళ్లు కోసం దిగి బాటిల్ తీసుకుని తిరిగి ట్రైన్ ఎక్కే సమయంలో ట్రైన్ కదిలిపోవడంతో ఎక్కే సమయం లో రైలు బండికి ప్లాట్ఫారం మధ్య పడి నలిగి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
===================