సిరా న్యూస్,కమాన్ పూర్;
కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన పేద కుటుంబానికి చెందిన సానియా వివాహానికి కొందరు దాతలు 1 క్వింటాల్ 50 కిలోల బియ్యాన్ని అమ్మాయి తల్లికి అందజేశారు. సానియా తండ్రి లేకపోవడంతో తల్లి ముందుపడి పెండ్లి చేస్తోంది.దీంతో విషయం తెలుసుకున్న దాతలు ఇనగంటి రామారావు సుందరం ఫౌండేషన్ చైర్మన్ బోనాల వెంకటస్వామి కోలేటి శేఖర్ హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షుడు నారగోని సతీష్ గుండారం గ్రామానికి చెందిన సింగరేణి కార్మికులు ఇరువురాళ్ల ప్రతాప్ రాచకొండ నాగరాజు లు సీనియర్ జర్నలిస్టు జబ్బర్ ఖాన్ ద్వారా విషయం తెలుసుకొని బియ్యాన్ని పంపించారు. దీంతో సుందరం ఫౌండేషన్ చైర్మన్ బోనాల వెంకటస్వామి హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షుడు నారగోని సతీష్ సీనియర్ జర్నలిస్టు జబ్బార్ ఖాన్ మరియు బాబా చిప్పకుర్తి అరవింద్ మహాదేవ సాయిరాం తదితరులు బి అని అందజేయడం జరిగింది.