సిరా న్యూస్,తిరుపతి;
గూడూరు మండలం వెందోడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణితం బోధించే ఉపాధ్యాయుడు కృష్ణప్రసాద్ సోమవారం ఉదయం గూడూరు రైల్వే స్టేషన్ లో బిట్రగుంట – చెన్నై మెమూ రైలులో ప్రయాణిస్తూ గూడూరులో రైలు దిగే క్రమంలో, ప్రమాదశావత్తు జారిపడి మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.