సిరా న్యూస్,హైదరాబాద్;
టీడీపీ అధినేత చంద్రబాబు తన విదేశీ పర్యటనను ముగించుకున్న హైదరాబాద్ చేరుకున్నారు. ఎన్నికల సమరం తరువాత హాలిడే ట్రిప్ కు అయన కుటుంబ సమేతంగా అమెరికా వెళ్లిన విషయమం తెలిసిందే. యూఎస్ పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న చంద్రబాబు నాయుడు కు భారీ భద్రత కల్పించారు. సీఎం, సీఎం అంటూ నినాదలతో కార్యకర్తలు ఎయిర్పోర్ట్.ప్రాంగణానని మారు మ్రోగించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ భద్రత మధ్య చంద్రబాబు రావడం కార్యకర్తలు ఆయనను కలిసి ఎందుకు ప్రయత్నించడంతో పోలీసులు సెక్యూరిటీ కాలర్లు పట్టుకుని నెట్టివేశారు