Aadhaar:ఆధార్ సామాన్యుని హక్కు

సిరాన్యూస్‌,ఓదెల
ఆధార్ సామాన్యుని హక్కు
* ఆధార్ కార్డు సవరణలో ప్ర‌జ‌ల‌ అవస్థలు
2012 లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్ కార్డులు 10 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఆధార్ సెంటర్ లేకపోవడంతో ఓదెల ఆధార్ సెంటర్ కు ఆధార్ కార్డు సవరణల కోసం ఉదయమే ప్రజలు. ఆధార్ సెంటర్ వచ్చి వేచి చూస్తున్నారు. ప్రతి మీసేవ సెంటర్లో ఆధార్ కార్డు సవరణ చేసుకునే వీలు కల్పిస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *