సిరా న్యూస్,అమరావతి;
ఏపీ సీఎం చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతానని 2021లో ఆయన శపథం చేశారు. దాన్ని నిలబెట్టుకుంటూ ఆయన శుక్రవారం అసెంబ్లీలో అడుగుపెట్టారు. అసెంబ్లీకి ప్రణమిల్లి లోపలికి వెళ్లారు. మరికాసేపట్లో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో పాటు ఎమ్మెల్యేలంతా ప్రొటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసారు.
====