సిరా న్యూస్;
అబద్ధాలు, అసత్యాలతో పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్టుని మీరు ఎందుకు తీసుకున్నారని అంబటి ప్రశ్నించారు.
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మాపై మీరు చేస్తున్న విమర్శలు చూస్తుంటే,ఆ ప్రాజెక్టును మీరు పూర్తి చేసేటట్లు లేరనే విషయం’ అర్థం అవుతుంది అని అన్నారు.